స్థిరాస్తి రిజిస్ట్రేషన్లలో మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించే అంశంపై ఆలోచనలో ఉన్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
రిజిస్ట్రేషన్ల చట్టంలో అవసరమైన మార్పులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2025 సవరణ బిల్లు రూపొందించాలని, అలాగే రాబోయే శాసనసభ సమావేశంలో ప్రవేశపెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.
సమీక్షలో తీసుకున్న కీలక నిర్ణయాలు:
ఈ చర్యలు అమలైతే, రిజిస్ట్రేషన్ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారనుంది. ఈ సవరణల వల్ల రాష్ట్రానికి రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పెరిగే అవకాశముందని మంత్రి అన్నారు అంతేకాక మోసాలను కూడా అరికట్టవచ్చన్నారు.