Download App

ప్రముఖ కాపు సామాజిక నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి మృతి

ప్రముఖ కాపు సామాజిక వర్గ ఉద్యమ నేత, సంచలన రాజకీయ నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి మరణించడం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్లే…. కొంతకాలంగా కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2026, జూలై 14 (మంగళవారం) సాయంత్రం తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం మరియు సామాజిక ఉద్యమాల పూర్వాపరాలు…. వ్యక్తిగత జీవితం ముద్రగడ పద్మనాభం 1953, జనవరి […]

Read More

నారా బ్రాహ్మణి మహిళా నాయకత్వానికి… ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో చోటు

ఫార్చ్యూన్ ఇండియా గుర్తింపుతో “నారా బ్రాహ్మణి” మరో మైలురాయి ని చేరుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ సదస్సులో కేంద్ర మంత్రి “అనుప్రియ పటేల్” చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో విశేష ప్రభావం చూపిన మహిళలతో ఫార్చ్యూన్ ఇండియా 100 అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాను రూపొందించారు. ఆ జాబితా లో నారా బ్రాహ్మణి చోటు దక్కించుకున్నారు. దేశంలో పేరెన్నికగన్న ముఖ్యమంత్రి […]

Read More

S Janaki: పాట ఆగినా.. జానకి స్వరం శాశ్వతం

భాషలకు అతీతంగా, భావాలకు చిరునామాగా నిలిచిన గానగంధర్వి ఎస్. జానకి ఇక భౌతికంగా మన మధ్య లేరు. కానీ ఆమె ఆలపించిన ప్రతి పాట, ప్రతి రాగం, ప్రతి భావం సంగీత ప్రేమికుల హృదయాల్లో చిరస్థాయిగా మార్మోగుతూనే ఉంటుంది. శాస్త్రీయ సంగీతం నుంచి జానపదం వరకు, మెలోడీ నుంచి లాలిపాట వరకు, భక్తి గీతాల నుంచి భావోద్వేగ గానాల వరకు ప్రతి ప్రక్రియలో తనదైన ముద్ర వేసిన జానకమ్మ కేవలం గాయని మాత్రమే కాదు.. సంగీతానికి అంకితమైన […]

Read More

భువి నుండి దివికేగిన ‘స్వర గంగ’ S.జానకమ్మ

భారతీయ సంగీత సామ్రాజ్ఞి “ఎస్. జానకి” భువి నుండి దివికేగారు. భారతీయ చలనచిత్ర సంగీత వినీలాకాశంలో ఒక ధ్రువతార నేలకొరిగింది. తన అమృత గానంతో ఆరు దశాబ్దాల పాటు కోట్లాది మంది హృదయాలను ఓలలాడించిన ప్రఖ్యాత నేపథ్య గాయని, “సౌత్ ఇండియన్ నైటింగేల్” ఎస్. జానకి (88) శనివారం (జూలై 11, 2026) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, మైసూర్ లోని తమ నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇటీవలే జనవరి 22, 2026న […]

Read More

కాశ్మీర్ ఉద్యమం, నెహ్రూతో విభేదాలు, మరణం తర్వాత మరింత బలపడిన భావజాలం (భాగం–2)

1951లో “భారతీయ జనసంఘ్‌”ను స్థాపించిన తర్వాత డాక్టర్ “శ్యామా ప్రసాద్ ముఖర్జీ” రాజకీయ లక్ష్యం మాత్రం ఒక్కటే, భారతదేశం నకు ఒకే రాజ్యాంగం, ఒకే జాతీయ గుర్తింపు, ఒకే సార్వభౌమాదికార వ్యవస్థ ఉండాలి, ప్రతిదీ దాని ప్రకారమే నడవాలి. దేశ విభజన వల్ల ఏర్పడిన గాయాలు ఇంకా మానకముందే, మరోసారి ప్రాంతీయ ప్రత్యేక హోదా వల్ల జాతీయ సమైక్యత బలహీన పడుతుందని ఆయన భావించారు. అందుకే ఆయన దేశ సమైక్యత కొరకు, “జమ్మూ & కాశ్మీర్” అంశంపై […]

Read More

ఒక యుద్ధం ముగియకముందే మరో యుద్ధం… ప్రపంచాన్ని ఎటు తీసుకెళ్తున్నాయి ఈ ఘర్షణలు…?

ప్రపంచం మరోసారి యుద్ధ మేఘాల మధ్య నిలిచింది. కొద్దిరోజుల క్రితం తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన అమెరికా & ఇరాన్ ఉద్రిక్తత మళ్లీ చెలరేగుతోంది. హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో జరిగిన తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా సైనిక చర్యలు చేపట్టగా, ఇరాన్ కూడా ప్రతిస్పందించింది. దీంతో పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండంగా మారింది. ఇది కేవలం రెండు దేశాల మధ్య వివాదం కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపే స్థాయిలో ఉన్న పరిణామం.ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా […]

Read More

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ… ఒక భావజాలం… భారత రాజకీయాలలో తనదైన ముద్ర

విద్యావేత్త నుంచి జాతీయ నాయకుడిగా, అఖండ భారతంగా దేశ వర్ధిల్లాలని, దేశ సమైక్యత కోసం మొదలైన ఆయన ప్రయాణం…. సదా చిరస్మరణీయం. భారత రాజకీయ చరిత్రలో కొందరు నాయకులు అధికారంలో ఉన్నంత కాలమే గుర్తుంటారు. మరికొందరు మాత్రం మరణించిన తర్వాత చిరంజీవులై చరిత్రలో నిలిచిపోతారు. డాక్టర్ “శ్యామా ప్రసాద్ ముఖర్జీ” రెండో కోవకు చెందిన నాయకుడు. 1953లో ఆయన మరణించినా, ఏడు దశాబ్దాల తర్వాత కూడా భారత పార్లమెంట్‌లో, జమ్మూ కాశ్మీర్ చర్చల్లో, దేశ సమైక్యతపై జరిగే […]

Read More

‘ఇథనాల్’ తో ఇం’ధనం’… వాస్తవాలతో కేంద్ర ప్రభుత్వం…

భారత ఇంధన రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఇథనాల్ బ్లెండింగ్ (E20)” కార్యక్రమంపై ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. “ఇథనాల్” కలిపిన పెట్రోల్ వాడటం వల్ల వాహనాల ఇంజన్లు మొరాయిస్తాయని, వారంటీలు రద్దవుతాయని, చివరికి ఇంధన ట్యాంకులకు చీమలు పడతాయనే వరకు రకరకాల వదంతులు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలో “కేంద్ర చమురు, సహజ వాయువుల మంత్రిత్వ” శాఖ, “ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో” […]

Read More

వైఎస్ జగన్ తన “కాలు తానే తొక్కుకుంటున్నారా”…?

ఒకసారి నటుడు బ్రహ్మానందం ఒక ఇంటర్వ్యూలో ఒకమాట చెప్పారు. “అందరూ బాగుండాలి అనుకుంటాడు ప్రతి మనిషి, కాని తన కన్నా వాళ్ళు బాగుండాలి అని కోరుకోడు”. అవును ఇది వాస్తవం ఇక్కడ రాజధాని విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ఒక్కసారిగా భూముల రేట్లు పెరగడం. అక్కడ కొంతమంది భూములు కొనుక్కోవడం, కొంతమంది కి వీలు కుదరకపోవడం తో అసూయ, ఈర్ష్య ద్వేషాలు చోటు చేసుకోవడం తో అమరావతి రాజధాని కి ఈ చిక్కులు వచ్చాయి. ఇంతకన్నా లోతుగా […]

Read More

పేద, బలహీన వర్గాల కోసం “కాపు” కాసిన “VM రంగా” జయంతి నేడే…

రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. కొందరు అధికారంలో ఉన్నంతవరకే ప్రజలకు గుర్తుంటారు. కానీ, భౌతికంగా దూరమై మూడు దశాబ్దాలు దాటినా… ఇప్పటికీ ఒకే ఒక పేరు ప్రజా హృదయాల్లో సజీవంగా, ఒక ప్రభంజనంలా మారుమోగుతూనే ఉంది. ఆ పేరే “వంగవీటి మోహన రంగా”. “మళ్లీ పుడతామా ఏమిటి”…. ఎవరికీ తెలియదు. పుట్టినప్పుడే చరిత్రలో మనకంటూ ఒక పేజీ సృష్టించుకోవాలి. అలా తెలుగు జాతి కీర్తి కిరీటంలో నిలిచిన వ్యక్తి VM రంగా. నేడు జూలై 4 వంగవీటి […]

Read More